అక్షర న్యూస్ :ఈరోజు సిద్దిపేట కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యము కుప్పకు…
అక్షర న్యూస్ : పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్లు స్వాధీనం చేసుకుని తిరిగి బాధితులకు అప్పగించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.సంజయ్, అన్వర్ ఇద్దరూ…
అక్షర న్యూస్ :గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, బెల్లంపల్లి సీఐ.గంజాయి సేవించి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. సోమవారం…
అక్షర న్యూస్ :రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలాయి.ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది.అగ్రరాజ్యంలో దాదాపు 24.4కోట్ల…
అక్షర న్యూస్ :స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు…
అక్షర న్యూస్ :వరిధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదికారులను ఆదేశించారు.శనివారం ఖరీఫ్ మార్కెటింగ్…
అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిసి కుల గణ సర్వేను విజయవంతం చేయాలనిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పూజల హరికృష్ణ చేరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్ధిపేటలోని…
అక్షర న్యూస్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయంలో…
అక్షర న్యూస్ :వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అక్షర న్యూస్ డైరెక్టర్ పెంటం స్వామిహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి,…
అక్షర న్యూస్ :వివిధ సంఘాల సంఘసంస్కర్త డాక్టర్ కొత్వాల్ దయానంద్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ పండుగలన్నిటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి…