అక్షర న్యూస్ : నీ మరణం వృధా కాదు తల్లి
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ ఆబ్కారీ ( ఎక్సైజ్ ) శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు……………..
కర్తవ్య నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం లో దుండగులు వారు
ప్రయాణిస్తున్న వాహనాన్ని సౌమ్య పైకి ఎక్కించారు ……….
ఈ దుర్ఘటనలో సౌమ్య కు తీవ్ర గాయాలు అయ్యాయి …….
నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించింది………….
ఈ రోజు అధికార లాంచనలతో ఆమె స్వగ్రామం లో అంత్య క్రియలు జరుపుతున్నారు………
విధి నిర్వహణలో వీర మరణం
పొందిన సౌమ్యకు తెలంగాణ రాష్ట్ర
కమిటీ నివాళి అర్పిస్తోంది………..
తెలంగాణ రాష్ట్ర వివిధ సంఘాల సంఘ సేవకులు డాక్టర్ పెoటం స్వామి,మరియు డాక్టర్ కొత్వాల్ దయానంద్
గాజుల సౌమ్య కు నివాళులు ..


