• Wed. Oct 29th, 2025

తెలంగాణ

  • Home
  • అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..

అక్షర న్యూస్:నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. మధ్యాహ్న భోజనం ఎలా పెట్టాలనే…

అక్షర న్యూస్: శ్రీ వాణి స్కూల్ లో శ్రీ లక్ష్మీ పూజ…

అక్షర న్యూస్:సిద్దిపేటలోని శ్రీ వాణి స్కూల్ లో దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రోజు శ్రీ లక్ష్మీ పూజ నిర్వహించడం జరిగింది.. ఈ యొక్క పూజలో స్కూల్…

అక్షర న్యూస్: దీపావళి పర్వదిన సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పౌరులందరికీ 108- EMS (EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

అక్షర న్యూస్:దీపావళి పండుగను దేశం మొత్తం చాలా సంతోషాల మధ్య ఆనందముగా జరుపుకుంటారు, ఇంకా దీపావళి రోజున దేశం అంత ప్రకాశిస్తుంది కాబట్టి దీపావళిని కాంతి పండుగ…

అక్షర న్యూస్: జిల్లా అదనపు కలెక్టర్ అకస్మాత్తుగా కొమురవెల్లి మండల కేంద్రంలోని పిహెచ్‌సిని తనిఖీ..

అక్షర న్యూస్:జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమ అగ్రవాల్ శనివారం అకస్మాత్తుగా కొమురవెల్లి మండల కేంద్రంలోని పిహెచ్‌సిని తనిఖీ చేసి హాజరు, ఓపి రిజిస్టర్లు, మందుల…

అక్షర న్యూస్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జర్నలిస్టుల నిరసన..

అక్షర న్యూస్:సిద్దిపేట జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట లోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు…

అక్షర న్యూస్:- రాష్ట్రంలోనె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిలో ముందు వరుసలో ఉండాలి..

అక్షర న్యూస్:-రాష్ట్రంలోనె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిలో ముందు వరుసలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బుధవారం ఐడిఓసి సమావేశ…

అక్షర న్యూస్:- బాల సాహిత్యం భావి సమాజానికి శుభ సూచకం..

అక్షర న్యూస్:- తెలంగాణాలో బాల సాహిత్య ఉద్యమం నడుస్తున్నదని, ఇది రేపటి సమాజానికి శుభ సూచకమని ,బాలలు అద్భుతంగా రచనలు చేస్తున్నారని,విద్యార్థులు తమ పరిసరాలలోని అంశాలనే ఇతివృత్తాలుగా…

అక్షర న్యూస్: అంతటా నాగుల పంచమి ఐతే అక్కడ తెల్ల పంచమి.

అక్షర న్యూస్:తెలంగాణ సరిహద్దు కందుకూరు ఊరు కొండమ్మ ఆలయం.నాగుల పంచమి రోజున ఒక్క రోజు మాత్రమే ఇక్కడ రాళ్ళు కింద తేళ్ళు కనబడుతాయి, అవి చెయ్యి తో…

అక్షర న్యూస్: ఆధునిక టెక్నాలజీ మరియు ఏ ఐ ద్వారా జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పు లు రావాలి…

అక్షర న్యూస్: సిద్దిపేటలోని విపంచి కళా వేదిక లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి…

అక్షర న్యూస్: ఆధునిక యుగం జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

అక్షర న్యూస్:శుక్రవారం నాడు సిద్దిపేట లోని విపంచి కళా వేదిక లో పాత్రికేయులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్తల…