అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..
అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర టేకేదారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఈదారి మల్లేశం ఆధ్వర్యంలో, కామారెడ్డిలోని పర్ణిక హోటల్లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు టేకేదారుల సంఘం…
