• Sun. May 17th, 2026

అక్షర న్యూస్ : అధికార పార్టీకి ఓటేద్దాం..అభివృద్ధికి బాటలు వేద్దాం..!!

Bypentam swamy

Feb 3, 2026

అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణం 18వ వార్డులో

కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి *శ్రీరాం సరస్వతి నరేందర్* గార్లు

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి వివరించారు.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

 

అసమర్థ పాలనకు చెక్ పెట్టి,

వార్డు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని,

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్

ఈసారి చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి

భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు..