అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణం 18వ వార్డులో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి *శ్రీరాం సరస్వతి నరేందర్* గార్లు
ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి వివరించారు.
అసమర్థ పాలనకు చెక్ పెట్టి,
వార్డు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని,
ఈసారి చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి
భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు..
