అక్షర న్యూస్ : తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ సినిమా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం తెల్లవారు జామున స్వామివారి సుప్రభాత సేవ లో ఆమె పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం నటి శ్రద్ధ శ్రీనాథ్ కు రంగనాయకుల మండపం లో పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


