• Tue. May 12th, 2026

Trending

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర టేకేదారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఈదారి మల్లేశం ఆధ్వర్యంలో, కామారెడ్డిలోని పర్ణిక హోటల్‌లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు టేకేదారుల సంఘం…

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్

అక్షర న్యూస్ :“మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా కోహెడ గ్రామాన్ని సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి రష్మీ పెరుమాల్, IPS గారు…

అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..

అక్షర న్యూస్ :ఓయూ ఎలక్ట్రికల్ విభాగంలో గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి, సిద్దిపేటకు చెందిన గ్యాదరి బలరాంకు…

అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..

అక్షర న్యూస్ :తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ సంఘము గౌరవ అధ్యక్షులు మరియు తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు *గౌ. శ్రీ. బుయ్యని మనోహర్ రెడ్డి సార్* గారి సౌజన్యంతో…

అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..

అక్షర న్యూస్ :సనాతన ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదని, అది ప్రకృతితో ముడిపడి ఉన్న అద్భుతమైన శాస్త్రీయ జీవన విధానమని నేడు ప్రపంచం గుర్తించింది.*భారతదేశం…

అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..

అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు.. డాక్టర్ కొత్వాల్ దయానంద్ తెలంగాణ…

అక్షర న్యూస్ :నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

అక్షర న్యూస్ :ప్రతి ఒక్క విద్యార్థి తమలోనీ నైపుణ్యాలను గ్రహించి విద్యా మరియు ఎంచుకున్న రంగం లో ఉపాధి అవకాశాలను సాధించి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్…

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా రైతులతో వరి ధాన్యం పై చర్చలు..

అక్షర న్యూస్: జిల్లాలో వరి ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల వద్ద తేమ శాతం తగ్గే వరకు ఆరబెట్టిన తర్వాతనే ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని…

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

అక్షర న్యూస్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్దిపేటలోని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా. ఆర్.ఛత్రపతి యాదవ్ నియమితులయ్యారు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన…

అక్షర న్యూస్ : మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం..

అక్షర న్యూస్ : దుబ్బాక ఆర్టీసీ డిపో వద్ద తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ వారి నిరసనలో…