• Sun. Feb 1st, 2026

Trending

అక్షర న్యూస్ : రైతులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..!!

అక్షర న్యూస్ :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి…

అక్షర న్యూస్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2: ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చూపిస్తోంది..

అక్షర న్యూస్ :ఓపెనింగ్ డే వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ₹ 280 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వర్గాలు వెల్లడించాయి. RRR (₹ 223 కోట్లు)…

అక్షర న్యూస్ : అంబేద్కర్ గొప్ప సమాజ నిర్మాణ స్థాపకుడు..

అక్షర న్యూస్ :అంబేద్కర్ గొప్ప సమాజ నిర్మాణ స్థాపకుడు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని…

అక్షర న్యూస్ : శుక్రవారం సాయంత్రం కోహెడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పర్యటనలు…

అక్షర న్యూస్ :కోహెడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్ షెడ్…

అక్షర న్యూస్ : ఫింగర్ ప్రింట్ బ్యూరో నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన పి శరత్..

అక్షర న్యూస్ : పి శరత్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఈరోజు పోలీస్…

అక్షర న్యూస్ : 78వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనోహర్ రెడ్డి..

అక్షర న్యూస్ :డిసెంబర్ 6న హోంగార్డ్స్ దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు వికారాబాద్ తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు…

అక్షర న్యూస్ : ప్రజాపాలన విజోత్సవాల వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది..

అక్షర న్యూస్ :ప్రజాపాలన విజోత్సవాల వేడుకలలో భాగంగా కమిషనర్ అశ్రిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్లు పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. రెసిడెన్షియల్…

అక్షర న్యూస్ : చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేేటీ

అక్షర న్యూస్ :ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ టెక్స్…

అక్షర న్యూస్ : ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం…

అక్షర న్యూస్ :ఫెయింజల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది. అయితే, రాష్ట్రంలో…

అక్షర న్యూస్ : శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం.

అక్షర న్యూస్ :తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోతో భావోద్వేగ…