అక్షర న్యూస్ :స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు…
అక్షర న్యూస్ :వరిధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదికారులను ఆదేశించారు.శనివారం ఖరీఫ్ మార్కెటింగ్…
అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిసి కుల గణ సర్వేను విజయవంతం చేయాలనిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పూజల హరికృష్ణ చేరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్ధిపేటలోని…
అక్షర న్యూస్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయంలో…
అక్షర న్యూస్ :వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అక్షర న్యూస్ డైరెక్టర్ పెంటం స్వామిహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి,…
అక్షర న్యూస్ :వివిధ సంఘాల సంఘసంస్కర్త డాక్టర్ కొత్వాల్ దయానంద్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ పండుగలన్నిటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి…
అక్షర న్యూస్ : తెలంగాణ, జిల్లా ప్రజలకు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి…
అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని..…
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో…
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f…