• Sat. Jan 31st, 2026

Trending

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..

అక్షర న్యూస్ :76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే ఎనిమిది గంటలకు పట్టణంలోని లాల్ కమాన్ పైన చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు గారు వైస్…

అక్షర న్యూస్ : రాష్ట్ర ఉత్తమ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్..

అక్షర న్యూస్ : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 25 న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన “జాతీయ ఓటర్ల దినోత్సవం” లో ఎన్నికల సమయంలో…

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు వార్డు ఆఫీసర్ లతో మరియు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

అక్షర న్యూస్ : కొత్త ఆహార భద్రత కార్డుల జారీ సంబంధించిన విది విధానాల గురించి,రైతు భరోసా పథకంలోని ముఖ్యంశాలను అనగా రైతు భరోసా సహాయం ఎకరాకు…

అక్షర న్యూస్ : తెలంగాణలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు ఖరార్!…

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవ‌త్స‌ రంలో…

అక్షర న్యూస్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..

అక్షర న్యూస్ : రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే కాంగ్రెస్…

అక్షర న్యూస్ : పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి..

అక్షర న్యూస్ :దుబ్బాక శాశనసభ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.…

అక్షర న్యూస్ : ఎస్.ఎస్.ఏ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి..

అక్షర న్యూస్ : సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నెల రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తున్న సమ్మెకు…

అక్షర న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ రాష్ట్ర సంఘం ప్రతినిధి కొత్వాల్ దయానంద్..

అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు తాండూరు శాసనసభ్యులు మన్యశ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు…

అక్షర న్యూస్ : జిల్లాలో పరిష్కారం కోసం విచ్చేసిన ప్రజల నుండి మొత్తం 49 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు..

అక్షర న్యూస్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు.సోమవారం…

అక్షర న్యూస్ : నేడు ఆకాశంలో బ్లాక్ మూన్!..

అక్షర న్యూస్ :2024 సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. అవును,…