అక్షర న్యూస్ : హయత్ రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేయడం జరిగింది. కమీషనర్ గారి ఆదేశాల మేరకు శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్ గారు, SI లు శివ కుమార్ & సత్యనారాయణ మరియు EE అన్వేష్ లు హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేసి వారికి రూ. 15000/- జరిమానా విధించి. ఇప్పటి నుండి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

