బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్: పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తా..!

అక్షర న్యూస్: పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తా..!

అక్షర న్యూస్: పదవి ఉన్నా లేకున్నా నా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, ప్రజలే నా దేవుళ్ళని వారికి ఎలాంటి ఆపతి వచ్చినా నాకు తెలియజేస్తే క్షణాల్లో స్పందిస్తానని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ తెలిపారు.సోమవారం రోజున 17 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ వార్డు ప్రజలతో కలిసి వార్డులో పర్యటించారు.అనంతరం వార్డులో తిరుగుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కంచర్ల శివకుమార్ మాట్లాడుతూ,జీవితంలో గెలుపు, ఓటములు సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి అంగీకరిస్తానని కంచర్ల శివకుమార్ తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం రాత్రినక, పగలనక కష్టపడి పని చేస్తానని కంచర్ల శివకుమార్ తెలిపారు.వార్డు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన తన దృష్టికి తెస్తే తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ తెలిపారు.

దుబ్బాక మున్సిపాలిటీలో 17వ వార్డును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని 17వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ పేర్కొన్నారు.వార్డులో నెలకొన్న సమస్యల్లో భాగంగా మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిముక్కల తొలగింపు కార్యక్రమంలో భాగంగా శివకుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ, గత పాలకుల వల్లే 17వ వార్డు నిర్లక్ష్యానికి గురైందని వార్డుకు సంబంధించిన నిధులు అవకతవకలు జరిగి సిసి రోడ్లు,మురికి కాలువలు నాణ్యత లోపంతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. గత పాలకులు డబ్బులు కూడా పెట్టుకోవడమే తప్ప చేసిందేమీ లేదని దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు..

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!