• Sat. Jan 31st, 2026

Trending

అక్షర న్యూస్ : బాల్ వివాహా ముక్త్ భారత్ క్యాంపెయిన్ ను నిర్వహించడం జరిగింది..

అక్షర న్యూస్ :ఈరోజు స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయం నందు విజన్ సంస్థ మరియు అందుబాటులో అందరికి న్యాయం ఆధ్వర్యంలో బాల్ వివాహా ముక్త్ భారత్ క్యాంపెయిన్…

అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు తెలంగాణ ఎరుకల సంఘం తరఫున పోలీస్ కమిషనర్ మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో దొంగతనం…

అక్షర న్యూస్ : సిద్దిపేట ప్రజావాణి దరఖాస్తులు – 62..

అక్షర న్యూస్ :సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.…

అక్షర న్యూస్ : అభయ యాప్ గురించి సిద్దిపేట ప్రజలకు అవగాహన కల్పించాం..

అక్షర న్యూస్ :అభయ యాప్ గురించి సిద్దిపేట పట్టణంలో మేం చౌరస్తాలలో ప్రజలకు విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీసులకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట…

అక్షర న్యూస్ : తెలంగాణను వణికిస్తోన్న చలి..

అక్షర న్యూస్ :తెలంగాణను వణికిస్తోన్న చలి.. 3రోజులు ALERTతెలంగాణలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాగల మూడు రోజుల పాటు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.…

అక్షర న్యూస్ : చలి..జ్వరాలు..!!

అక్షర న్యూస్ :రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతోం ది. హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే…

అక్షర న్యూస్ : పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..

అక్షర న్యూస్ :జగిత్యాల(D) బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం TVS…

అక్షర న్యూస్ : మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం..

అక్షర న్యూస్ :ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సంప్రదాయ మత్స్యకారుల మహాసభ.నీలం మధుకు ప్రతి మండల కేంద్రంలో ఘన స్వాగతం…

అక్షర న్యూస్ : ఏపీలో జనవరి నెలలో ప్రజలతో ‘మీ ముఖ్యమంత్రి’..

అక్షర న్యూస్ : ఏపీలో ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్ర బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా,అదే తరహాలో…

అక్షర న్యూస్ : హైదరాబాద్‌‌ చేరుకున్న రాష్ట్రపతి..

అక్షర న్యూస్ :రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం…