• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

Bypentam swamy

Jan 30, 2026

అక్షర న్యూస్ :దుబ్బాక మునిసిపల్ BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ గారు పార్టీకి రాజీనామా చేసి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..

అక్షర న్యూస్ :17వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెంటం కిషన్ విమల గార్లు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది..