అక్షర న్యూస్ :*దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెంటం కిషన్ విమల గార్లు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది*..
*ఈ సందర్భంగా అభివృద్ధి, నిజాయితీ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని పెంటం కిషన్ విమల గారు స్పష్టం చేస్తూ 17వ వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు*.

