• Sun. Feb 1st, 2026

Trending

అక్షర న్యూస్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

అక్షర న్యూస్ :పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ…

అక్షర న్యూస్ : కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…కేసు నమోదు చేసిన ఈడీ

అక్షర న్యూస్ :ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు చేయగా,…

అక్షర న్యూస్ : గంటలో తిరుమల శ్రీవారి దర్శనం…

అక్షర న్యూస్ :తిరుమలలో భక్తులు గతంలో మాదిరిగా రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా, గంటలోనే శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తామని టీటీడీ చైర్మన్…

అక్షర న్యూస్ : తెలంగాణలో టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

అక్షర న్యూస్ :తెలంగాణ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ 2024 డిసెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ తెలం గాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవం బర్,20…

అక్షర న్యూస్ : రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు: హరీశ్‌రావు..!!

అక్షర న్యూస్ :ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్‌ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే…

అక్షర న్యూస్ : అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి గారికి ఎస్పీగా పదోన్నతి..

అక్షర న్యూస్ :సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ శాంతిభద్రతలుగా విధులు నిర్వహిస్తున్న యస్. మల్లారెడ్డి గారికి ఎస్పీగా పదవున్నతి పై రాచకొండ ట్రాఫిక్ డిసిపి…

అక్షర న్యూస్ : ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1..

అక్షర న్యూస్ :ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం…

అక్షర న్యూస్ : దిల్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్..

అక్షర న్యూస్ : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సినీ నటుడు రామ్ చరణ్…

అక్షర న్యూస్ : జమిలి ఎన్నికలపై జేపీసీ..

అక్షర న్యూస్ :జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మందితో జేపీసీని ఏర్పాటు చేసింది.…

అక్షర న్యూస్ : జమిలి ఎన్నికలపై జేపీసీ..

అక్షర న్యూస్ :జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మందితో జేపీసీని ఏర్పాటు చేసింది.…