అక్షర న్యూస్: ఆధునిక టెక్నాలజీ మరియు ఏ ఐ ద్వారా జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పు లు రావాలి…
అక్షర న్యూస్: సిద్దిపేటలోని విపంచి కళా వేదిక లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి…
