అక్షర న్యూస్ : గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..
అక్షర న్యూస్ :గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, బెల్లంపల్లి సీఐ.గంజాయి సేవించి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. సోమవారం…
అక్షర న్యూస్ :గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, బెల్లంపల్లి సీఐ.గంజాయి సేవించి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. సోమవారం…
అక్షర న్యూస్ :స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు…
అక్షర న్యూస్ :వరిధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదికారులను ఆదేశించారు.శనివారం ఖరీఫ్ మార్కెటింగ్…
అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిసి కుల గణ సర్వేను విజయవంతం చేయాలనిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పూజల హరికృష్ణ చేరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్ధిపేటలోని…
అక్షర న్యూస్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయంలో…
అక్షర న్యూస్ :వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అక్షర న్యూస్ డైరెక్టర్ పెంటం స్వామిహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి,…
అక్షర న్యూస్ :వివిధ సంఘాల సంఘసంస్కర్త డాక్టర్ కొత్వాల్ దయానంద్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ పండుగలన్నిటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి…
అక్షర న్యూస్ : తెలంగాణ, జిల్లా ప్రజలకు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి…
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f…
అక్షర న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.వడ్ల కోనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత…