• Fri. Jul 17th, 2026

తెలంగాణ

  • Home
  • అక్షర న్యూస్ : రౌడీ షీటర్స్ ఇండ్లను సందర్శించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు..

అక్షర న్యూస్ : రౌడీ షీటర్స్ ఇండ్లను సందర్శించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు..

అక్షర న్యూస్ : సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్, ఇండ్లను సందర్శించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు.ఈ సందర్భంగా వన్…

అక్షర న్యూస్ : కుల గణ సర్వేలో పేరు చివర ముదిరాజ్ గా నమోదు చేసుకోవాలి..

అక్షర న్యూస్ :ముదిరాజుల ఐక్యత తెలపడానికి ముదిరాజ్ ముద్దుబిడ్డలు తమ పేరు చివరన ముదిరాజ్ అనే గర్వంగా చెప్పుకోవాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి…

అక్షర న్యూస్ : సమగ్ర ఇంటింటి కుటుంభ సర్వేకు ప్రజలు సహకరించాలి..

అక్షర న్యూస్ :సమగ్ర ఇంటింటి కుటుంభ సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సామజిక, విద్యా, ఉగ్యోగ,…

అక్షర న్యూస్ : మోటార్ లు బిగించవద్దు – మంచి నీటిని వృధా చేయవద్దు..

అక్షర న్యూస్ :కమిషన్ అశ్రిత్ కుమార్ గారు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.మొదటగా 33 వ వార్డులో కౌన్సిలర్ మోయిజ్ గారితో కలిసి వార్డులో పర్యటించడం జరిగింది.వార్డులో…

అక్షర న్యూస్ : వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించాలి..

అక్షర న్యూస్ :అధిక దిగుబడినిచ్చే వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని పయనీర్ సీడ్స్ టీఎస్ఎం అశోక్ రెడ్డి కోరారు.…

అక్షర న్యూస్ : రోడ్డు ప్రమాదాలనివారణ చర్యల గురించి తీసుకోవాలి..

అక్షర న్యూస్ : రాజీవ్ రహదారి కుంకుమ మిల్లు చౌరస్తా బ్లాక్ స్పాట్ ( తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని) టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ట్రాఫిక్…

అక్షర న్యూస్ : పెండింగ్ బిల్లులు అన్నింటిని చెల్లించాలి, పి ఆర్ సి ని అమలు చేయాలి..

అక్షర న్యూస్ :ఎన్నికల సమయంలో తమ అవసరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆశల పల్లకిలో విహరింపజేసి, ఎన్నికల అనంతరం వారిని విస్మరించడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం…

అక్షర న్యూస్ : డెడికేటెడ్ కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నియామకం..

అక్షర న్యూస్ : తెలంగాణలో కులగణన నేపథ్యంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

అక్షర న్యూస్ : మూసీ ప్రక్షాళన నేపథ్యంలో పాదయాత్రకు ప్రాధాన్యత..

అక్షర న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మరింత ప్రాధాన్యత…