• Tue. Mar 3rd, 2026

Blog

Your blog category

  • Home
  • అక్షర న్యూస్ : దిల్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్..

అక్షర న్యూస్ : దిల్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్..

అక్షర న్యూస్ : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సినీ నటుడు రామ్ చరణ్…

అక్షర న్యూస్ : టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

అక్షర న్యూస్ :టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌స్తుతం ప్ర‌పంచ అత్యుత్త‌మ బౌలర్‌గా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లోనూ బుమ్రాను మించిన వ‌ర్త‌మాన పేస‌ర్…

అక్షర న్యూస్ : ప్రజావాణి దరఖాస్తులు – 74

అక్షర న్యూస్ :సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.…

అక్షర న్యూస్ : బాల్ వివాహా ముక్త్ భారత్ క్యాంపెయిన్ ను నిర్వహించడం జరిగింది..

అక్షర న్యూస్ :ఈరోజు స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయం నందు విజన్ సంస్థ మరియు అందుబాటులో అందరికి న్యాయం ఆధ్వర్యంలో బాల్ వివాహా ముక్త్ భారత్ క్యాంపెయిన్…

అక్షర న్యూస్ : సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం..!!

అక్షర న్యూస్ :సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో…

అక్షర న్యూస్ : మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్..

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో…

అక్షర న్యూస్ : గుర్తుతెలియని వాళ్లకు మీ బ్యాంకు ఎకౌంటు గాని, మీపేరు పై ఉన్న సిమ్ కార్డు ఇవ్వవద్దు..

అక్షర న్యూస్ :జిల్లాలోని ప్రజలకు యువకులకు పోలీసుల విజ్ఞప్తి కొంతమంది యువకులకు, అమాయక ప్రజలకు లేనిపోని కట్టు కథలు చెప్పి కొద్ది మొత్తంలో డబ్బులు ఇచ్చి మీ…

అక్షర న్యూస్ : సిద్దిపేటలో పర్యటించిన 11 పురపాలక సంఘాల కమిషనర్ లు,అధికారులు.

అక్షర న్యూస్ :స్వచ్చ సిద్దిపేట వైపు అడుగులు వేయుటకు మొదలుపెట్టిన ఇంటింటి చెత్త సేకరణ విజయవంతం కావడం ప్రతి ఇంటి నుండి వెలువబడినటువంటి చెత్తను తడి, పొడి,…

అక్షర న్యూస్ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ…