• Mon. Feb 3rd, 2025

Trending

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ :దత్త పరంపర ఋషితుల్యులు శ్రీ శ్రీ శ్రీ రాజయోగి సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భూ సమేత, శ్రీ అష్టముఖ గండ బేరుండ…

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

అక్షర న్యూస్ : ఏఆర్ కానిస్టేబుల్ నుండి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన ముగ్గురు 1 మల్లికార్జున్, 2 రమేష్, 3 శ్రీనివాస్, ఈరోజు…

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..

అక్షర న్యూస్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్ మహాకుంభ మేళలో భక్తజనసంద్రంగా మారింది. నేడు వసంత పంచమి సందర్భంగా చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు,…

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..

అక్షర న్యూస్ : సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ లో సరస్వతి అమ్మవారికి పూజ ,గణపతి పూజ,కుంకుమార్చన , అక్షరాభ్యాస…

అక్షర న్యూస్ : మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లే..

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లాలోని షీటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు సిబ్బంది (01/2025) జనవరి నెలలో వివిధ ప్రదేశాలలో కాలేజీలలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాల…

అక్షర న్యూస్ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండుసున్నా.!!

అక్షర న్యూస్ :విద్య రంగాన్ని విస్మరించేలా కేంద్ర బడ్జెట్..! 2025-2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు గుండుసున్నా…

అక్షర న్యూస్ : తాండూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారిని గౌరవప్రదంగా కలిసిన తెలంగాణ హోంగార్డ్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్..

అక్షర న్యూస్ : ఈరోజు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు మరియు వికారాబాద్ తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా గచ్చిబౌలి…

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..

అక్షర న్యూస్ :76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే ఎనిమిది గంటలకు పట్టణంలోని లాల్ కమాన్ పైన చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు గారు వైస్…

అక్షర న్యూస్ : రాష్ట్ర ఉత్తమ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్..

అక్షర న్యూస్ : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 25 న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన “జాతీయ ఓటర్ల దినోత్సవం” లో ఎన్నికల సమయంలో…

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు వార్డు ఆఫీసర్ లతో మరియు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

అక్షర న్యూస్ : కొత్త ఆహార భద్రత కార్డుల జారీ సంబంధించిన విది విధానాల గురించి,రైతు భరోసా పథకంలోని ముఖ్యంశాలను అనగా రైతు భరోసా సహాయం ఎకరాకు…