• Mon. May 18th, 2026

తెలంగాణ

  • Home
  • అక్షర న్యూస్ : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌..!!

అక్షర న్యూస్ : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌..!!

అక్షర న్యూస్ :పరిపాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో తెలంగాణలో అధికారుల బదిలీలు అనూహ్యంగా జరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే అధికారుల బదిలీలు జరుగుతుండడంతో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. తాజాగా…

అక్షర న్యూస్ : జనవరి 13 నుంచి మహా కుంభమేళా..

అక్షర న్యూస్ :12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది.వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది.…

అక్షర న్యూస్ : ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య?..

అక్షర న్యూస్ :నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో ఈరోజు ఉదయం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌…

అక్షర న్యూస్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..

అక్షర న్యూస్ :సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమి తులయ్యారు. సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.…

అక్షర న్యూస్ : మహిళలకు విద్యార్థినిలకు అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన రామగుండం సిపి..

అక్షర న్యూస్ :మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందుకోసం ప్రత్యేకంగా షి,టీమ్స్ సైతం ఏర్పాటు చేసింది,మహిళలు, బాలికలు,విద్యార్థినులు తరచూ వేధింపులకు పాల్పడే ప్రాంతాలను…

అక్షర న్యూస్ : ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 77 ఫిర్యాదులు..

అక్షర న్యూస్ :ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సంబంధిత…

అక్షర న్యూస్ : సిరిసిల్ల టూ సిద్దిపేట ఫోర్లేన్కు గ్రీన్సిగ్నల్..!!

అక్షర న్యూస్ :సిద్దిపేట మార్గంలో సిరిసిల్లవాసులకు రోడ్లపై టర్నింగ్ కష్టాలు తీరనున్నాయి. సిరిసిల్ల టూ సిద్దిపేట వరకు ఫోర్‌ లేన్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌…

అక్షర న్యూస్ : కరాటే పోటీల్లో గాయత్రి వివేకానంద విద్యార్థుల ప్రభంజనం..

అక్షర న్యూస్ : జాతీయస్థాయి మూడవ కరాటే ,కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు రెండు బంగారు పథకాలు సాధించారని…

అక్షర న్యూస్ : రోడ్లపై ధాన్యం పోసిన రైతులకు రోడ్డు ప్రమాదం గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను..

అక్షర న్యూస్ : సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను బుస్సాపూర్ రోడ్డులో కొంతమంది రైతులు రోడ్డుపై దాన్యం పోసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని సమాచారం రాగా…

అక్షర న్యూస్ : మందమర్రిలో నకిలీ నోట్ల కలకలం..

అక్షర న్యూస్ :మందమర్రిలో నకిలీ నోట్ల కలకలం మందమర్రి పట్టణంలో నకిలీ నోట్లు శుక్రవారం కలకలం సృష్టించాయి పాల చెట్టు ఏరియాలో కూరగాయల సంత నిర్వహిస్తారు. ఎప్పటిలాగే…