అక్షర న్యూస్ : చికెన్ తిని యువతి మృతి..
అక్షర న్యూస్ :నిర్మల్లోని గ్రిల్ 9 రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని యువతి మరణించిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్పై మయోనైజ్ వేసుకుని…
అక్షర న్యూస్ :నిర్మల్లోని గ్రిల్ 9 రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని యువతి మరణించిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్పై మయోనైజ్ వేసుకుని…
అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా పర్యవేక్షించాలని మండల ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్…
అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల నూతన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉప్పల్ల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా అంబడి పల్లి నాగరాజు సెక్రెటరీగా చింతకింది మల్లయ్య…
అక్షర న్యూస్ :యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. TTD తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు…
అక్షర న్యూస్ :కమ్యూనికేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన లింగంపల్లి సుధాకర్ రావు, ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్…
అక్షర న్యూస్ :డాక్టర్ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన.అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ…
అక్షర న్యూస్ :తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర (చైర్మన్) అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు వివిధ సంఘాలలో సేవలందిస్తున్న డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారి తెలంగాణ…
అక్షర న్యూస్ :తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర (చైర్మన్) అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు వివిధ సంఘాలలో సేవలందిస్తున్న డాక్టర్ రొండ మల్లారెడ్డి గారి తెలంగాణ…
అక్షర న్యూస్ :మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో…
అక్షర న్యూస్ : కొమురవెల్లి టెంపుల్ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈఓ శ్రీనివాస్ సూపరిండెంట్ శ్రీరామ్, రవికుమార్, వీరేశలింగం, గార్లు ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో…