• Tue. Mar 3rd, 2026

తెలంగాణ

  • Home
  • అక్షర న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ 53.50 క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్న త్రీటౌన్ పోలీసులు..

అక్షర న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ 53.50 క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్న త్రీటౌన్ పోలీసులు..

అక్షర న్యూస్ : తేది. 20.11.2024 నాడు పొన్నాల గ్రామ శివారులో బ్రిడ్జ్ వద్ద సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ పోలీస్ సిబ్బంది వారు వాహనాలు…

అక్షర న్యూస్ : మండల స్థాయిలో శ్రీవాణి విద్యార్థులకు మొదటి బహుమతి..

అక్షర న్యూస్ : ఇటివల నిర్వహించిన జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించిన పరీక్షలలో సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని…

అక్షర న్యూస్ : రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు

అక్షర న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ……

అక్షర న్యూస్ : బస చేయడానికి వచ్చే విదేశీయుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి..

అక్షర న్యూస్ :సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటల్/ లాడ్జ్ / రిసార్ట్ / మరియు బస చేయడానికి ఉపయోగించే ప్రదేశాల యాజమాన్యానికి ముఖ్య గమనిక విదేశీ…

అక్షర న్యూస్ : హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు..

అక్షర న్యూస్ :హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 కి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి…

అక్షర న్యూస్ : సిద్దిపేటలో ఉచిత యోగ శిక్షణ తరగతులు..

అక్షర న్యూస్ :ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట వారు తేదీ 22-11-20 24 శుక్రవారం నుండి పతాంజలి యోగా చీప్ పాట్రన్…

అక్షర న్యూస్ : రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 పరీక్షలు..

అక్షర న్యూస్ :రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 పరీక్షలు ,హాజరుకానున్న 5.36 లక్షల అభ్యర్థులు.రాష్ట్ర వ్యాప్తంగా1,401 కేంద్రాలు Group-3 Exams | హైదరాబాద్‌, నవంబర్16 ప్రభుత్వ శాఖల్లోని పలు…

అక్షర న్యూస్ : నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఎన్ కౌంటర్..

అక్షర న్యూస్ : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్టు తెలుస్తుంది, ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె…

అక్షర న్యూస్ : ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్..

అక్షర న్యూస్ :ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్.దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో…

అక్షర న్యూస్ : ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించిన అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్)..

అక్షర న్యూస్ :శనివారం ములుగు మండలం మరియు వర్గల్ మండలంలో కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ. అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్)…