బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : మర్కుక్ మండల పోలిస్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ సందర్శించారు..

అక్షర న్యూస్ : మర్కుక్ మండల పోలిస్ గృహ సముదాయాలను  జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ సందర్శించారు..

అక్షర న్యూస్ :మర్కుక్ మండల కేంద్రంలోగల పోలిస్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి,

పోలీస్ కమిషనర్ ఆప్ పోలిస్ డా. బి. అనురాధ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.కొంతకాలంగా ఈ పోలిస్ గృహ సముదాయం వాడకం లేని కారణంగా దీనిని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళశాలగా మార్చేందుకు కావాల్సిన మార్పుల గుర్చి సోషల్ వెల్పేర్, పోలిస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలిస్ డిపార్ట్మెంట్ కి సంభందించిన గృహ సముదాయం లో ఉమెన్ బారెక్స్, మెన్ బారెక్స్, స్టాప్ క్వార్టర్స్ గదులతో పాటు అదనంగా కావలసిన ఇతరత్రా పనులు చేసి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ కు అందించడానికి వారి యొక్క రిక్వెర్మెంట్ ఎం కావాలో తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలించామని అన్నారు.కొండపాక మండలంలోని అద్దె భవనం లో ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ పర్మనెంట్ గా దాదాపు 600 మంది విద్యార్థులతో నడపడానికి కావాల్సిన వసతులు అందించి త్వరలోనే ఇక్కడికి షిప్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ వెల్పేర్ వాళ్లు కోరిన విధంగా టాయిలెట్లు, సంపు నిర్మాణం, మిగిలిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారికి త్వరగా ఎస్టిమేట్ వెసి వర్క్ కంప్లీట్ చేయవలసిందిగా తెలియజేశామని, ఈ చుట్టుపక్కల ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, పోలీస్ స్టేషన్, గెస్ట్ హౌస్ లను వాటికి కావాల్సిన బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చతో కుడిన డెవలప్మెంట్ ను అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, గజ్వేల్ అర్డిఓ బన్సీలాల్, సోషల్ వెల్పేర్ జోనల్ అధికారి ప్రత్యూష, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ సవిత, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, మర్కుక్ ఎస్ఐ దామోదర్, మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..