బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..
Blog

అక్షర న్యూస్ : రమేష్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు..

అక్షర న్యూస్ : రమేష్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు..

అక్షర న్యూస్ :స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన వాకర్స్ ప్రతినిధులను అభినందించిన గ్రామ ప్రజా ప్రతినిధులు

సిద్దిపేట జనవరి 21:

అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..

సిద్దిపేట కోమటి చెరువు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు పుల్లూరి రమేష్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి జీవన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అందరి తోటి కలగొలుపు గా ఉండే వ్యక్తి రమేష్ అని ,అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని గౌరవ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ,జైపాల్ రెడ్డి, మెరుగు యాదగిరి అన్నారు. గత సంవత్సరం అనారోగ్యానికి గురికావడంతో వాకర్స్ ప్రతినిధులు లక్ష రూపాయల సహాయం కూడా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లె భాస్కర్ గౌడ్ ,బుర్ర చంద్రం గౌడ్ , ఆంజనేయులు గౌడ్ , కంచర్ల లక్ష్మీనారాయణ , సుధాకర్ , ప్రసాద్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : RTC సమ్మె.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్