• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణంలో శ్రీ మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

Bypentam swamy

Jan 21, 2026

అక్షర న్యూస్ :దుబ్బాక పట్టణంలో శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు SCST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు పాల్గొని శ్రీ మార్కండేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

శ్రీ మార్కండేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

పద్మశాలి సమాజ కుల పెద్దలు, నాయకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..