బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..
తెలంగాణ

అక్షర న్యూస్ :*కాకతీయలో ఎన్జీసీ ప్రోగ్రాం సందర్శించిన డీఈవో..

అక్షర న్యూస్ :*కాకతీయలో ఎన్జీసీ ప్రోగ్రాం సందర్శించిన డీఈవో..

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో ఎన్జిసి (నేషనల్ గ్రీన్ కార్ప్ )WOW (WASTAGE TO USE)ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి E.శ్రీనివాసరెడ్డి గారు, మండల విద్యాధికారి రాజా ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ శ్రీనివాస రెడ్డి గారు విద్యార్థులు వేస్టేజ్ టు యూస్ వ్యర్థాలను నుండి అందంగా తయారు చేసిన వివిధ రకాల ఎగ్జిబిట్లను తిలకించి, విద్యార్థులతో సమాచారాన్ని సేకరించారు. అనంతరం డీఈఓ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ.. కాకతీయ హైస్కూల్ విద్యార్థులు తయారుచేసిన పేపర్ బ్యాగులు, పర్యావరణ కాలుష్యం కాకుండా తయారుచేసిన ఇస్రో, వెండ్ చైన్, బెడ్ లాంప్, డివిజిబిలిటీ రూల్స్, మెజర్మెంట్ పార్క్ ఏరియా,తులసి కుండి ,మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్ గిటార్, వాటర్ క్లీనర్, వివిధ రకాల ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి అని ప్రశంసించారు. ఎగ్జిబిట్స్ అందంగా తయారు చేసిన వారిని ప్రశంసించి,వారికి సర్టిఫికెట్ మెమొంటో అందించారు. ఈ సందర్భంగా కాకతీయ పాఠశాల మేనేజ్మెంట్ ను అభినందించారు. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్జీసీ కోఆర్డినేటర్ రాజశేఖర్, పవన్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ జగ్గు మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..

అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..