అక్షర న్యూస్ : పి శరత్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు ఈ సందర్భంగా మేడమ్ గారు అభినందించి అన్ని ఫింగర్ ప్రింట్ డివైస్ పనిచేసే విధంగా ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు. కేసులలో ఫింగర్ప్రింట్ మ్యాచ్ అయితే వెంటనే సంబంధిత అధికారులకు ఆ నిందితుని వివరాలు పంపించాలని సూచించారు.



