• Fri. Jun 19th, 2026

అక్షర న్యూస్ : ఫింగర్ ప్రింట్ బ్యూరో నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన పి శరత్..

Bypentam swamy

Dec 6, 2024

అక్షర న్యూస్ :  పి శరత్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు ఈ సందర్భంగా మేడమ్ గారు అభినందించి అన్ని ఫింగర్ ప్రింట్ డివైస్ పనిచేసే విధంగా ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు. కేసులలో ఫింగర్ప్రింట్ మ్యాచ్ అయితే వెంటనే సంబంధిత అధికారులకు ఆ నిందితుని వివరాలు పంపించాలని సూచించారు.

 

అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..

 

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..