బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించిన అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్)..

అక్షర న్యూస్ : ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించిన అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్)..

అక్షర న్యూస్ :శనివారం ములుగు మండలం మరియు వర్గల్ మండలంలో కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ. అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్) సందర్శించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్) ములుగు అయిల్ ఫామ్ నర్సరీలో మర్యాద పూర్వకంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. జిల్లా కలెక్టర్ నర్సరీలో పెంచుతున్న ఆయిల్ ఫామ్ మొక్కల నాణ్యతను అదే విధంగా పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గుర్చి తెలిపారు. నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
వర్గల్ మండలం గౌరారం గ్రామం పరిధిలో రాజీవ్ రహదారి పక్కన గల అభిమన్యు కుమార్ రెడ్డి 10 ఎకరాల విస్తీర్ణంలో గల ఆయిల్ ఫాం తోటను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
35 నెలలుగా మొక్కలను పెంచుతున్నట్లు, ఆయిల్ పాం పంటను మరియు డ్రిప్ ద్వారా మొక్కలకు అందించేందుకు విలుగా తవ్వించినా వ్యవసాయ బావిని గుర్చి ఈ మధ్యనే మొదటి సారిగా ఆయిల్ పాం పంటను చేతికి వచ్చిందని అదికారులకు వ్యవసాయ క్షేత్రం చుట్టు చుపిస్తు తోట యజమాని అధికారులకు తెలిపారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..