బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ట్రాన్స్‌జెండర్లపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని సిద్దిపేట ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సునీత, అంకిత తెలిపారు. హైదరాబాద్ చింతల్‌లో జరిగిన డబ్బుల వసూలు ఘటనతో సిద్దిపేటకు చెందిన ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాము సిద్దిపేటలో ఎంతో గౌరవంగా జీవిస్తున్నామని తెలిపారు. తమ జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తున్నామని, ఇప్పటివరకు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేసిన దాఖలాలు లేవన్నారు. శుభకార్యాలు జరిగిన సందర్భాల్లో తమకు ప్రజలు సంతోషంగా అందించే డబ్బులను మాత్రమే స్వీకరిస్తున్నామని చెప్పారు.శుభకార్యాలకు ట్రాన్స్‌జెండర్లు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డబ్బుల కోసం బలవంతంగా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజలు తమను ఇప్పటివరకు ఆదరిస్తున్నారని, వారు సంతోషంతో ఇచ్చే డబ్బులను మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని కొనసాగిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు మేఘన, సంజన, రజిని, అనూష, షాలిని, మల్లికా, రేణు, కరిష్మా, శ్రావణి, అంజలి, తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..

అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..