• Fri. Mar 14th, 2025

అక్షర న్యూస్ : భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!!

Bypentam swamy

Oct 27, 2024

అక్షర న్యూస్ :దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148, సన్ఫ్లవర్ ₹120 నుంచి ₹149, ఆవ నూనె ₹140 నుంచి ₹181, వేరుశనగ నూనె ₹180 నుంచి ₹184 మేర పెరిగాయి.దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని అంచనా వేస్తున్నారు.

అక్షర న్యూస్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి శుభాకాంక్షలు తెలిపారు..

అక్షర న్యూస్ : ఢిల్లీలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొత్వాల్ దయానంద్..