బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..
Blog

అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026..

అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026..

అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026
సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు, వన్ టౌన్, టూ టౌన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సమిష్టిగా సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ మరియు ముస్తాబాద్ రహదారిలో గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటి వద్ద జరిగినరోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో ప్రమాదం నింపిన విషాదం గూర్చి ఇతర వాహనదారులతో మాట్లాడించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 97 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని ఈ రహదారిపై అనేక చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని , రహదారి భద్రతా నియమాలు పాటించని వాహనదారులు ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్ వద్ద రహదారి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ విధిగా రహదారి భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని సూచించారు.
సిద్దిపేట వన్టౌన్ సీఐ శ్రీ వాసుదేవ రావు గారు మరియు ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాద బాధితులు అవడంతోపాటు, తనిఖీలో దొరికితే బండి సీజ్ చేయడం లైసెన్స్ రద్దు చేయడం తో పాటు చలానా కూడా విధించడం జరుగుతుందని సూచించారు.

సిద్దిపేట అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ రహదారి నియమ నిబంధనలతో పాటించేవారిని గమ్యం చేరుస్తుందని అవి తప్పిన వారికి ప్రమాదం రూపంలో ప్రాణాలహరిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు ఒక విధిగా పాటించాలని తద్వారా తమ కుటుంబానికి ఇతరుల కుటుంబానికి మెలు చేసిన వారవుతారని సూచించారు.

అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు వన్టౌన్ సీఐ వాస్ దేవరావు గారు, సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ , టు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు మరియు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు..

అక్షర న్యూస్ : RTC సమ్మె.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్