బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : ఇందూరులో వర్క్ షాప్ “”ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం..

అక్షర న్యూస్ : ఇందూరులో వర్క్ షాప్ “”ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్  ప్రోగ్రాం..

అక్షర న్యూస్ :

ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వన్ డే వర్క్ షాప్ *” ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం”* పై అవగాహన సదస్సు జరిగినది.

ఇందులో భాగంగా డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు “ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్ ప్రోగ్రాం” అవగాహనతో తమ కెరియర్లో ఎంతో ఉపయోగపడుతుంది అని బీటెక్ విద్యార్థులకు తెలిపారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఈ ప్రోగ్రాం కి ముఖ్యఅతిథిగా మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ సహకారంతో బీటెక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాం నాస్కం మరియు ఐబీఎం స్టిల్స్ బిల్డ్ వారి ఆధ్వర్యంలో లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఎమర్జింగ్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఎలా అనేది నేర్పించడం జరిగింది.

ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నవారు మిస్టర్ శ్రీనివాస్ గౌడ్, టెక్నికల్ హెడ్ మిస్టర్ విట్టల్ దాస్, అకాడమిక్ అడ్వైజర్ మిస్టర్ సతీష్ రావు, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ బెనర్జీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరశురాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నూరుద్దీన్ బాబా, మిస్టర్ బొడ్డు రఘు, పి ఆర్ ఓ..