• Wed. Jan 21st, 2026

అక్షర న్యూస్ : రేపు కొండగట్టుకు పవన్‌ కళ్యాణ్ రాక..

Bypentam swamy

Jan 2, 2026

అక్షర న్యూస్ : రేపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సందర్శించనున్నారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

అక్షర న్యూస్ :వడ్డీలేని రుణాలు మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి…

అక్షర న్యూస్ : 22 జనవరిన దుబ్బాకలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాస సాధనలో భాగంగా, యోగ, భగవద్గీత పారాయణ కార్యక్రమం. .