• Thu. Apr 23rd, 2026

అక్షర న్యూస్ : మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం..

Bypentam swamy

Apr 23, 2026

అక్షర న్యూస్ : దుబ్బాక ఆర్టీసీ డిపో వద్ద తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ వారి నిరసనలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా రైతులతో వరి ధాన్యం పై చర్చలు..

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..