అక్షర న్యూస్: దుబ్బాక పట్టణలో స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సూరోజు శ్రీనివాస్
కార్యదర్శిగా సుంకోజు నవీన్ ఉపాధ్యక్షులుగా మారోజు రవీందర్
సహాయ కార్యదర్శిగా మారోజు లక్ష్మణ్
కోశాధికారిగా ముండ్రాయి నరేందర్
ఈ సందర్భంగా సూరోజు శ్రీనివాస్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈయొక్క బాధ్యతను ఇచ్చిన స్వర్ణకారుల మిత్రులకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నానని నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులతో పాటు స్వర్ణకార నా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత స్వర్ణకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార కార్యవర్గ సభ్యులు వంశీ మాజీ అధ్యక్షులు ఎస్ ఎన్ చారితో పాటు మాజీ కార్యవర్గ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు.
