సంఘ సేవకులు పెంటం స్వామి పిలుపునిచ్చారు
అక్షర న్యూస్:బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న B.C జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు బిజెపి సంపూర్ణ మద్దతిస్తుంది.. ఈ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకు, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తున్నాము*..
బీసీలకు న్యాయం చేసిందే బిజెపి. బీసీ ప్రధాని, బీసీ ఉపరాష్ట్రపతి, 27 మంది బీసీలను మంత్రులను చేసింది బిజెపి. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించింది బిజెపి. బీసీల సంక్షేమం కోసం కులగణన చేసి న్యాయం చేకూర్చేది బీజేపీ . బీసీ లు ఐక్యత సాధించాలని కోరుతున్నాను. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను..

