బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : రమేష్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు..

అక్షర న్యూస్ : రమేష్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు..

అక్షర న్యూస్ :స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన వాకర్స్ ప్రతినిధులను అభినందించిన గ్రామ ప్రజా ప్రతినిధులు

సిద్దిపేట జనవరి 21:

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!

సిద్దిపేట కోమటి చెరువు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు పుల్లూరి రమేష్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి జీవన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అందరి తోటి కలగొలుపు గా ఉండే వ్యక్తి రమేష్ అని ,అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని గౌరవ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ,జైపాల్ రెడ్డి, మెరుగు యాదగిరి అన్నారు. గత సంవత్సరం అనారోగ్యానికి గురికావడంతో వాకర్స్ ప్రతినిధులు లక్ష రూపాయల సహాయం కూడా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లె భాస్కర్ గౌడ్ ,బుర్ర చంద్రం గౌడ్ , ఆంజనేయులు గౌడ్ , కంచర్ల లక్ష్మీనారాయణ , సుధాకర్ , ప్రసాద్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.