బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు..

అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు..

అక్షర న్యూస్ :*జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు* పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా లోని హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ యోగేశ్వర్ సింగ్ జాదవ్ నేతృత్వంలో ప్రవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో మల్లె చెట్టు చౌరస్తా నుంచి అక్కన్నపేట చౌరస్తా వరకి ర్యాలీ నిర్వహించడం జరిగింది.
పాఠశాల పిల్లలు రహదారి నియమ నిబంధనలకు సంబంధించి హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మద్యం తాగి వాహనం నడపరాదనీ , అతివేగం ప్రమాదకరమనే ప్లకార్డ్స్ పట్టుకొని
రహదారి భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని నినదిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా హుస్నాబాద్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఉద్దేశంతో పాఠశాల పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర సింగారితోపాటు కానిస్టేబుల్ రవీందర్ , హోంగార్డ్ వెంకటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!