బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి..

అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి..

అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా పర్యవేక్షించాలని మండల ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులతో వరి ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 417 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఇంకా ఎక్కడైనా వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోతే వెంటనే ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చిన వెంటనే ఆరబెట్టి నిర్ణీత తేమశాతం రాగానే తూకం వేసి గన్ని సంచుల్లో నింపి ఆలస్యం చేయకుండా మిల్లులకు పంపించాలని ఆన్లైన్ చేసి రైతులకు త్వరగా పేమెంట్ జరిగేలా చూడాలని అన్నారు. సన్నరకం వడ్లకు 500 రూపాయలు అదనంగా బోనస్ ఉన్నందున అవసరమైతే సన్న రకం ధాన్యం కొనుగోలుకు అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సన్నధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, గన్ని బ్యాగులు, మాశ్చరైజర్ మిషన్లు అన్నింటిని సంపూర్ణంగా ఉపయోగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నా

రు.