అక్షర న్యూస్ : ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి మండలంలో ఉన్న ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానాస్పృతంగా విద్యార్థి మరణాన్ని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి. అనుమాస్పృతంగా మరణంపై విచారణ జరిపించాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. అదేవిధంగా వెంటనే బాధ్యతారహితంగా విద్యార్థి మరణాన్ని గుట్టుగా ఉంచడం వెనక మరణం వెనకాల కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయ బృందంపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని మరియు ఎస్ఓ గారిని సస్పెండ్ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేని పక్షాన ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధికారులకు హెచ్చరించారు..

