బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
జాతీయం

అక్షర న్యూస్ : ఢిల్లీలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొత్వాల్ దయానంద్..

అక్షర న్యూస్ : ఢిల్లీలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొత్వాల్ దయానంద్..

అక్షర న్యూస్ :భారతీయ జనతా మజ్దూర్ సంగ్ దక్షిణ భారత అధికార ప్రతినిధి డాక్టర్ కొత్వాల్ దయానంద్..
(*BJMS*)ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లో ఎన్నికల ఫలితాలలో కొన్ని దశాబ్దాల 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్రను తగ్గేదే లేదు అన్నట్టు తిరగ రాసిన మహోన్నతమైన భారత దేశ మన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ఆస్తినాలో 70 స్థానాలలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 12 ఏండ్ల పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ కి 48 స్థానాలలో ఘనవిజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చరమగీతం పాడారు.

ఈసందర్భంగా ఢిల్లీ బిజెపి ఘనవిజయాన్ని దేశవ్యాప్తంగా
సంబరాలు జరుపుకోవాలని
కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు మనవి చేస్తున్న
భారతీయ జనతా మజ్దూర్ సంగ్ దక్షిణ భారత అధికార ప్రతినిధి
డాక్టర్ కొత్వల్ దయానంద్.

అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..

అలాగే చరిత్రాత్మక తీర్పును అందించిన ఢిల్లీ ప్రజలకు”
భారతీయ జనతా పార్టీ అగ్ర
ప్రజా ప్రతినిధులు భారతదేశ ప్రధానమంత్రి విశ్వగురు విజేత
మన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి
అలాగే మన్యశ్రీ అమిత్ షా గారికి, మన్యశ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి,మన్యశ్రీ యోగి ఆదిత్యనాథ్ గురువుగారికి, మన్యశ్రీ జెపి నడ్డా గారికి, ప్రముఖ ప్రజా ప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు” ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారందరికీ ధన్యవాదాలు తో
శుభాకాంక్షలు తెలియజేస్తు” త్వరలో భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ జాతీయ అధ్యక్షుడు”,మన్యశ్రీ శాంతి ప్రకాష్ జాతవ్ గారి నేతృత్వంలో
తెలంగాణ లో భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణ భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ ప్రతినిధులు
(BJMS)
డాక్టర్ పెంటమ్ స్వామి,
డాక్టర్ రొండా మల్లారెడ్డి.