అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో కొకకోల కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ శాలువాతో కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ పలకరించి కరచలనం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ తెలిపారు
.



