బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : 27 న సిద్దిపేట లో G.N. సాయిబాబా సంస్మరణ సభ..

అక్షర న్యూస్ : 27 న సిద్దిపేట లో G.N. సాయిబాబా సంస్మరణ సభ..

అక్షర న్యూస్ : ఈ నెల 27 ఆదివారం రోజున సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నాయకుడు G. N. సాయిబాబా సంస్మరణ సభ జరుగుతుందని సాయిబాబా సంస్మరణ సభ నిర్వహణ కమిటీ తెలిపింది.. సభ ఆహ్వాన పత్రాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహణ కమిటీ సభ్యులు TG CLC ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్, రాగుల భూపతి, TPF జిల్లా కన్వీనర్ G. సత్తయ్య, రచయిత సామాజిక ఉద్యమ కారుడు దారం మల్లా రెడ్డి, TPTF నాయకుడు తిరుపతి రెడ్డి,TUWJ (IJU )జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, మంజీరా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి, ఉపాధ్యక్షుడు అలాజ్ పూర్ శ్రీనివాస్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య, కవి వి. సంతోష్, అడ్వకెట్ కర్రల రవి బాబు, తిప్పర వేణి రాజు, మోకు నర్సింలు లు విడుదల చేశారు.. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ లో సంస్మరణ సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సభలో వివిధ ప్రజా సంఘాల, రచయితల సంఘాల, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.. ఆదివాసీ హక్కుల కోసం.. పౌర ప్రజా స్వామిక హక్కుల కోసం.. దోపిడీ లేని సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సాయిబాబా ను స్మరించుకునే క్రమం లో ఈ సభను ఏర్పాటు చేసినట్టు సభ్యులు తెలిపారు.. సంస్మరణ సభకు సాయిబాబా అభిమానులు.. ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్య లో హాజరుకావాలని పిలుపునిచ్చారు..

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!