బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : 18వ వార్డు అభివృద్ధికి సరైన నాయకుడు – శ్రీరామ్ సరస్వతి నరేందర్*..

అక్షర న్యూస్ : 18వ వార్డు అభివృద్ధికి సరైన నాయకుడు – శ్రీరామ్ సరస్వతి నరేందర్*..

అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణంలోని 18వ వార్డును అభివృద్ధి చేసే నిజమైన వ్యక్తి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారికే ఓటు వేయాలని కోరుతూ,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు,

చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు గారు

18వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు..

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని,ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారేనని స్పష్టం చేశారు.

 

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఈ సందర్భంగా *శ్రీనివాస్ రెడ్డి* గారు మాట్లాడుతూ –గత పాలకులు 18వ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని,మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

“డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజాసేవ చేయడానికే వచ్చాం…వార్డు అభివృద్ధే మా లక్ష్యం, మా తపన” అని ఆయన స్పష్టంగా తెలిపారు.అందుకే ప్రజలు ఆలోచించి,చేతి గుర్తుపై ఓటు వేసి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి,

18వ వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు..

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..