బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జర్నలిస్టుల నిరసన..

అక్షర న్యూస్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జర్నలిస్టుల నిరసన..

అక్షర న్యూస్:సిద్దిపేట జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట లోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు పెడుతున్నారని విమర్శించారు. సాక్షి పత్రిక పై దాడులను టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణ లో కూడా మీడియా మీదా, సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రేవంత్, చంద్రబాబు రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులను మానుకోవాలని తెలిపారు. పత్రిక స్వేచ్ఛను కాపాడండి..పత్రిక ఆఫీస్ ల మీద దాడులను ఆపాలని ఆయన వారు తెలియజేశారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..