బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న సిద్దిపేట టూ టౌన్ సిఐ ఉపేందర్ దంపతులు..

అక్షర న్యూస్ : శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న సిద్దిపేట టూ టౌన్ సిఐ ఉపేందర్ దంపతులు..

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఉన్న శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి విధినిర్వహణలో బిజీగా ఉండడం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఎందుకంటే వివిధ జిల్లాలలో ఉద్యోగరీత్యా పనిచేయడం వల్ల అమ్మవారి దర్శన భాగ్యాలు అన్నిచోట్ల చేసుకోవడం జరుగుతుందని అదేవిధంగా ఎన్నో మహిమలు ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు వరాలిచ్చే అమ్మవారిగా దర్శనమిస్తున్నారని చాలామంది భక్తులు చెప్పారని అందుకోసం గానే దర్శనం చేసుకోవడం జరుగుతుందని సిఐ దంపతులు తెలిపారు,అదేవిధంగా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ బాలాజీ దేవాలయాన్ని దర్శించుకుని వెంకటేశ్వరుని ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ, శ్రీ బాలాజీ దేవాలయం దుబ్బాక వారి ఆధ్వర్యంలో సీఐ దంపతులకు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని, కుంకుమ పసుపు, అమ్మవారి చీరను కానుకగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్ర యాదగిరి, కార్యదర్శి నిమ్మ సంజీవరెడ్డి, దుబ్బాక ఏబీఎన్ రిపోర్టర్ దండు రాజు, రాళ్ల బండి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..