బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించాలి..

అక్షర న్యూస్ : వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించాలి..

అక్షర న్యూస్ :అధిక దిగుబడినిచ్చే వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని పయనీర్ సీడ్స్ టీఎస్ఎం అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలో గల ఇందుర్ ప్రియల్, రామారం పరిసర ప్రాంతాలలో గల రైతు యాదగిరి పొలంలో కోర్టేవా అగ్రీ సైన్స్ పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఘనంగా 27పీ37 రైతు అవగాహన పంట కోత కాల దినోత్సవాన్ని నిర్వహించారు. 

 ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడు తూ.. హైబ్రీడ్ వరి పంటలకు సంబంధించిన యాజమాన్య సూచనలు, మెలుకువలు, సస్యరక్షణ చర్యలు తెలియ చేశారు. కార్యక్రమం లో భాగంగా ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అంజిరెడ్డి , సంగమేశ్వర, ట్రేడర్స్ నాగప్పలు , రైతులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక యాజమాన్య పద్దతుల గురించి తెలు కున్నారు.

 

 రైతుపొలంలో వరి పంట కోసి రైతుల మధ్యలో నూర్పిడి చేసి ఎకరానికి 35క్వింటల్ల దిగుబడి వచ్చిందని అని అంచనా వేశారు. ఇతర రకాలతో పోల్చితే పయోనీర్ 27పీ37 రకంతో ఐదు క్వింటల దిగుబడి వస్తుందని తెలిపారు. రబీ సీజన్లో మొక్కజొన్న పీ3312, పీ3546, పీ3567 సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండీ ఆర్ భానుప్రకాష్, నరేష్ పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..