బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు..

అక్షర న్యూస్ : వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు..

అక్షర న్యూస్ : జిల్లాలో పలు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.శుక్రవారం జిల్లాలోని
బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం లో గల వరి ధాన్య కొనుగోలు కేంద్రం.
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వరి ధాన్య కొనుగోలు కేంద్రంలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సెంటర్లలో సరిపడినన్ని గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, తేమశాతం కొలిచే యంత్రాలు, వరి తాలు తీసే యంత్రాలు, బరువు తుకే యంత్రాలు ప్రతిది సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ప్రతి సెంటర్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి.రైతులను గుర్తించేందుకు వీలుగా ఐరిస్ స్కానర్ విధానం గురించి కేంద్ర ఇన్చార్జిలకు మరియు సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలి. హమాలీలు ఎల్లప్పుడూ కొనుగోలు కేంద్రాల్లో ఉండి ధాన్యాన్ని వెంట వెంటనే లోడ్ చేయాలి. వరి కోను గోలు కేంద్రాల్లోని నేరుగా ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది వ్యవసాయ క్షేత్రాలలో ఆరబెట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని సూచించారు.
రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలలో చివరి గింజ వరకు విజయవంతంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట పిడి డిఆర్డిఏ జయదేవ్ ఆర్య, ఏపిఎంలు, ఆయా కేంద్రాల ఇన్చార్జులు, తదితరులు హాజరయ్యారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..