బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర టేకేదారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఈదారి మల్లేశం ఆధ్వర్యంలో, కామారెడ్డిలోని పర్ణిక హోటల్‌లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు టేకేదారుల సంఘం ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. బీడీ మ్యానుఫ్యాక్చర్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, జనరల్ సెక్రెటరీ ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మీకాంత్ బాయ్ సమక్షంలో ఈ కమిషన్ అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది.
​ఈ ఒప్పందం ప్రకారం, గతంలో వెయ్యి బీడీలకు టేకేదారులకు వస్తున్న రూ. 22.60 పైసల కమిషన్‌కు అదనంగా మరో రూ. 6.00 పెంచారు. దీనితో వెయ్యి బీడీలకు టేకేదార్లకు వచ్చే మొత్తం కమిషన్ రూ. 28.60 పైసలుగా ఖరారైంది. ఈ పెంచిన కమిషన్ ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
​ఈ సమావేశంలో హిందూ మజ్దూర్ సభ (HMS) రాష్ట్ర అధ్యక్షులు ఈదారి మల్లేశం, టేకేదారుల సంఘం ఉపాధ్యక్షులు కె. సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భూమేష్, నరేష్, రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. కమిషన్ పెంపుపై టేకేదారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..