బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు తెలంగాణ ఎరుకల సంఘం తరఫున పోలీస్ కమిషనర్ మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో దొంగతనం జరిగిన పందులను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్ గారి చొరవతో పోలీస్ అధికారులు ఐదు కేసులలో పందులను మరియు డబ్బులను రికవరీ చేసినందుకు తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కుత్తడి రాములు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మండలాపురం గోపాల్ మరియు మండల జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మేడం గారిని కలిసి పూల బొకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ కుకునూరుపల్లి, దుబ్బాక, త్రీటౌన్, గౌరారం, మర్కుక్, పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఐదు పందుల దొంగతనాల కేసులలో ఈరోజు కుకునూరు పల్లి పోలీసులు 33 పందులను, మరియు 75 వేల నగదు రూపాయలను రికవరీ చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది.